ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటర్‌ప్లాంట్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-28T02:48:00+05:30

మండలంలోని కాకొల్లువా రిపల్లి బీసీ కాలనీలో మాధవరపు నాగేంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన మినరల్‌

వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న నాగరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరికుంటపాడు, జనవరి 27: మండలంలోని కాకొల్లువా రిపల్లి బీసీ కాలనీలో మాధవరపు నాగేంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ను ట్రస్టు వ్యవస్థాపకుడు నాగరాజు గురువారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి నాగేంద్ర 6వ వర్థంతిని పురస్కరించుకొని కాలనీ వాసుల తాగునీటి సమస్య పరిష్కారానికి తమవంతు బాధ్యతగా ఉచిత మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ను సొంత నిధులతో నిర్మించి ప్రారంభించామన్నారు. స్నేహితుడు తురకా తిరుపాలు సొంత నిధులతో గది నిర్మాణం చేపట్టడం అభినందనీయమ ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాధవరపు నాగేంద్ర, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-28T02:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising