ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటార్‌బైక్‌లు ఢీకొని యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-07-08T03:12:56+05:30

ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్‌బైక్‌లు ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు.ఈ సంఘటన గురువారం మం

రవి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరికుంటపాడు, జూలై 7: ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్‌బైక్‌లు ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు.ఈ సంఘటన గురువారం మండలంలోని గణేశ్వరాపురం గ్రామ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు, దుత్తలూరు మండలం కొత్తపేటకి చెందిన పురుషోత్తం రవి(33) గణేశ్వరాపురం నుంచి స్వగ్రామానికి వెళుతున్నాడు. అలాగే మండలంలోని తూర్పుకొండారెడ్డిపల్లి కి చెందిన గడుసందు హరి తన కుటుంబంతో బైక్‌పై వింజమూరు నుంచి గ్రామానికి వస్తున్నాడు.ఎదురెదురుగా వస్తున్న  రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రవికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువా తపడ్డాడు. హరి సహ కుటుంబీకులు కూడా  గాయపడ్డారు. ఈ మేరకు ఎస్‌ఐ బాలమహేంద్రనాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-07-08T03:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising