ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లి యువకుడి దుర్మరణం

ABN, First Publish Date - 2022-09-28T03:05:53+05:30

బొగ్గేరులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రాం

: హరివరప్రసాద్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మర్రిపాడు, సెప్టెంబరు 27 : బొగ్గేరులో  చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన  మండలంలోని రాంపల్లిలో  మంగళవారం జరిగింది. బొద్దుకూరు హరిప్రసాద్‌(23) రఘు అనే వ్యక్తితో కలిసి బొగ్గేరులో విద్యుత్‌ ద్వారా చేపలు పట్టేందుకు వెళ్లి నీళ్లల్లో తీగలు పెట్టిన వెంటనే షాక్‌ తగిలి హరివరప్రసాద్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. వెంట ఉన్న రఘుకి తీవ్ర గాయాలు కాగా, ఆత్మకూరు ప్రభుత్వ వైధ్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


Updated Date - 2022-09-28T03:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising