ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో గేదెలు మృతి

ABN, First Publish Date - 2022-05-19T02:42:36+05:30

విద్యుదాఘాతానికి గురై బుధవారం తిమ్మారెడ్డిపల్లిలో మూడు గేదెలు మృతిచెందా యి. గ్రామానికి చెందిన జడప్రోలు సుందరరా

మృతి చెందిన గేదెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరికుంటపాడు, మే 18: విద్యుదాఘాతానికి గురై బుధవారం తిమ్మారెడ్డిపల్లిలో మూడు గేదెలు మృతిచెందా యి.   గ్రామానికి చెందిన జడప్రోలు సుందరరామిరెడ్డి అనే రైతుకు చెందిన ఓ గేదె, రెండు దూడలు మేత కోసం గ్రామ శివారు పొలాలకు వెళ్లాయి.సమీపంలోనే త్రిఫేజ్‌ విద్యుత్‌ సరఫరా తీగలు తెగి నేలపై పడి ఉండడంతో అటుగా వెళ్లిన ఆ గేదెలు వాటిని తగిలి అక్కడేకక్కడే మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ. 1.50 లక్షల వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని మృతిచెందిన గేదెలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-19T02:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising