ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంటశాల ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-20T02:49:24+05:30

పట్టణంలోని లోతు వానిగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రముఖ పారిశ్రామికవేత్త పెసల కిషోర్‌బాబు వం

ఎల్‌ఎసాగరం పాఠశాలలో వంటగదిని ప్రారంభిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త కిషోర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, జనవరి 19 : పట్టణంలోని లోతు వానిగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రముఖ పారిశ్రామికవేత్త పెసల కిషోర్‌బాబు వంటశాల గదిని ప్రారంభించారు. దాతల దాతృత్వం రూ. 2.50 లక్షలతో ని ర్మించి ప్రారంభించడం అభినందనీయమన్నారు.  అనంత రం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అన్నామణి,  విశ్రాంత ఉపాధ్యాయుడు హెచ్‌ సుబ్రహ్మణ్యం తదితరులు  పాల్గొన్నారు.


Updated Date - 2022-01-20T02:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising