ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల పెంపును రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-05-27T04:36:04+05:30

పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరల పెంపును వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వామపక్ష నేతల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వామపక్ష నేతల నిరసన ప్రదర్శనలు

నెల్లూరు (వైద్యం), మే 26 : పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరల పెంపును వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ధరల పెంపునకు నిరసనగా గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్‌లలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రయాణికులకు ధరల పెంపుపై కరపత్రాలు పంపిణీ చేశారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు మదాల వెంకటేశ్వర్లు, అల్లాడి గోపాల్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉందని, దీని ప్రభావం నిత్యావసరాలపై పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పెట్రోల్‌ బంకుల వద్ద, 30న కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత రాంబాబు, సీపీఎం నేతలు బత్తల కృష్ణయ్య, కొండా ప్రసాద్‌, నాగేశ్వరరావు, షేక్‌ మస్తాన్‌బీ, సూర్యనారాయణ, ఉడతా ప్రసాద్‌, నరసింహా, ఆర్‌ శ్రీనివాసులు, దేవతాటి సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T04:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising