ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూరియాను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-01-26T02:43:38+05:30

రైతులకు యూరియాను అధిక ధరకు విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ

ఎరువుల దుకాణాన్ని పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ ఏవో నాగమోహన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, జనవరి 25:  రైతులకు యూరియాను అధిక ధరకు విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు  తీసుకుంటామని వ్యవసాయశాఖ ఏవో నాగమోహన్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు ఎరువులు, పురుగుమందుల విక్రయ దుకాణాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ దుకాణదా రులు యూరియాను స్టాకు పెట్టుకుని రైతులకు లేదని చెప్పినా, పురుగుమందులు కొంటేనే యూరియా ఇస్తామని తెలిపినా  వారి లైసెన్స్‌లు రద్దుచేస్తామన్నారు. కార్యక్రమం లో వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-26T02:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising