ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరునాళ్లలో టీడీపీ నేతల సందడి

ABN, First Publish Date - 2022-08-08T02:42:00+05:30

మండలంలోని కొండముడుసుపాలెం అంకమ్మ తిరునాళ్ల సందర్భంగా ఆదివారం గ్రామంలో టీడీపీ నాయకులు సందడి చేశా

తమ అనుచరుల ఇళ్లలో విందుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఇంటూరి రాజేష్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, ఆగస్టు 7: మండలంలోని కొండముడుసుపాలెం అంకమ్మ తిరునాళ్ల సందర్భంగా ఆదివారం గ్రామంలో టీడీపీ నాయకులు సందడి చేశారు. ఆరు విద్యుత్‌ ప్రభలను ఏర్పాటుచేసి శని, ఆదివారాలలో పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.  ఆదివారం ఇంటింటా విందులు ఏర్పాటుచేసి బంధువులు, స్నేహితులను ఆహ్వానించటంతో  గ్రామంలో  సందడి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు ఉదయం 11 అంకమ్మను దర్శించుకుని పూజలు చేశారు.  టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి వారి విందులను స్వీకరించారు. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, యువనేత ఇంటూరి రాజేష్‌లు తమ ఆత్మీయుల ఆహ్వానాల మేరకు విందుల్లో పాల్గొన్నారు.

----------


Updated Date - 2022-08-08T02:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising