ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామాక్షితాయి సన్నిధిలో టీటీడీ బోర్డు సభ్యుడి దంపతులు

ABN, First Publish Date - 2022-06-29T04:25:28+05:30

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యుడు పచ్చిపాల సనత్‌కుమార్‌రెడ్డి దంపతులు మంగళవారం మండలంలోని జొన్నవాడ ఆలయంలో శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు.

టీటీడీ బోర్డు సభ్యుడి దంపతులకు ప్రసాదాలను అందజేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌28: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యుడు పచ్చిపాల సనత్‌కుమార్‌రెడ్డి దంపతులు మంగళవారం మండలంలోని జొన్నవాడ ఆలయంలో శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు. తొలుత అర్చకులు వారికి ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. అనంతరం వారి గోత్రనామాలతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారిని స్వామి, అమ్మవార్ల శేషవస్ర్తాలతో సత్కరించారు.

Updated Date - 2022-06-29T04:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising