ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రైతసిద్ధాంతంపై అవగాహన

ABN, First Publish Date - 2022-10-03T05:05:51+05:30

మండలంలోని వరికుంటపాడు, కాకొల్లువారిపల్లి గ్రామాల్లో దసరా మహోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం దుత్తలూరుకు చెందిన త్రైతసిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందు జ్జానవేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రచారం నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరికుంటపాడు, అక్టోబరు 2: మండలంలోని వరికుంటపాడు, కాకొల్లువారిపల్లి గ్రామాల్లో దసరా మహోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం దుత్తలూరుకు చెందిన త్రైతసిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందు జ్జానవేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు జీ.ప్రసాద్‌ మాట్లాడుతూ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన త్రైతసిద్థాంత భగవద్గీత, అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రజలకు పరిచయడం చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. అలాగే పరమాత్మ, దసరా ప్రాముఖ్యలను వివరించారు. కార్యక్రమంలో సభ్యులు సుధాకర్‌, పెంచలరత్నం, నరసింహులు, నవీన్‌కుమార్‌, భరత్‌, వెంకటేశ్వర్లు, రమణమ్మ, రత్తయ్య, ఇంద్రసేన, గాయత్రీ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-10-03T05:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising