ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగడి హుండీ ఆదాయం రూ.16.71 లక్షలు

ABN, First Publish Date - 2022-01-25T04:38:52+05:30

నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో సోమవారం హుండీల లెక్కింపు జరిగింది. 2021 అక్టోబరు 8వ తేదీ నుంచి 2022 జనవరి 24వ తేదీ వరకు భక్తులు వేసిన కానుకలు లెక్కించగా 13,10,376 రూపాయలు వచ్చాయి.

రంగనాఽథస్వామి ఆలయంలో నగదు లెక్కిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 24: నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి  ఆలయంలో సోమవారం హుండీల లెక్కింపు జరిగింది. 2021 అక్టోబరు 8వ తేదీ నుంచి 2022 జనవరి 24వ తేదీ వరకు భక్తులు వేసిన కానుకలు లెక్కించగా 13,10,376 రూపాయలు వచ్చాయి.  2022 జనవరి 1 నుంచి వైకుంఠ ఏకాదశి, పగల్‌ పత్తు, రాపత్తు ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలు లెక్కించగా 3,67,161 రూపాయలు వచ్చాయి. మొత్తం 16,71,537 రూపాయలు వచ్చాయి. గత సంవత్సరం ఇదే రోజుల్లో వచ్చిన ఆదాయం కంటే ఈ సంవత్సరం 1,26,123 రూపాయల ఆదాయం అదనంగా వచ్చిందని ఈవో డీ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌కే చైతన్య, చైర్మన్‌ ఇలపాక శివకుమార్‌ఆచారి, ధర్మకర్తల మండలి సభ్యులు మిరియాల శిగామి, టీవీ. నరశింహాచార్యులు, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T04:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising