ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకుడికి శివరాం పరామర్శ

ABN, First Publish Date - 2022-08-16T03:57:21+05:30

గుడ్లూరు మండలం మోచర్లలో శనివారం రాత్రి డీజే విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన టీడీపీ సీ

వెంకటేశ్వర్లును పరామర్శిస్తున్న దివి శివరాం తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కందుకూరు, ఆగస్టు 15: గుడ్లూరు మండలం మోచర్లలో శనివారం రాత్రి డీజే విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన  ఘర్షణలో తీవ్రంగా గాయపడిన టీడీపీ సీనియర్‌ నాయకుడు మద్దసాని వెంకటేశ్వర్లును కందుకూరు మాజీఎమ్మెల్యే దివి శివరాం సోమవారం పరామర్శించారు. నెల్లూరులోని కిమ్స్‌  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి పరామర్శించిన శివరాం పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఆయన వెంట నియోజకవర్గ తెలుగుమహిళ అధ్యక్షురాలు దివి సౌభాగ్య, గోచిపాతల మోషే తదితరులున్నారు.


Updated Date - 2022-08-16T03:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising