ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17వ వార్డులో బాదుడే బాదుడు

ABN, First Publish Date - 2022-08-10T04:15:29+05:30

పట్టణంలోని 17వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.

బాదుడే బాదుడులో పాల్గొన్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, ఆగస్టు 9: పట్టణంలోని 17వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పూర్వవైభవం రావాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టి మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్‌వీ సుబ్బారావు, రాయి వెంకటేశ్వర్లు, దివి శ్రీనివాసరావు, మట్టె రామారావు, ముచ్చు శ్రీను, కల్లూరి శైలజ, తానికొండ ప్రవీణ్‌, రామలింగయ్య, దివి కోటేశ్వరరావు, చేకూరి కృష్ణ, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T04:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising