ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాఫ్ట్‌వేర్‌ పేరుతో సంక్షేమ పథకాలకు మంగళం

ABN, First Publish Date - 2022-09-29T04:13:33+05:30

వైసీపీ ప్రభుత్వంలో సాఫ్ట్‌వేర్‌ పేరుతో సంక్షేమ పథకాలకు మంగళం పాడుతున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, సెప్టెంబరు 28: వైసీపీ ప్రభుత్వంలో సాఫ్ట్‌వేర్‌ పేరుతో సంక్షేమ పథకాలకు మంగళం పాడుతున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కావలి టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్‌బాబు, జ్యోతి బాబూరావు, ఉప్పుటూరు బాలగురుస్వామి, బొట్లగుంట శ్రీహరినాయుడు, షేక్‌ రఫీ, చవల రామకృష్ణ, అక్కిలగుంట సూర్యప్రకాష్‌, ఏటూరి శివ, హపీజ్‌ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మీ పేర్లను సాఫ్ట్‌వేర్‌ తీసుకోవటంలేదని అధికారులు మోసం చేస్తున్నారన్నారు. కొత్తవి ఇవ్వక పోగా ఉన్నవాటిని కూడా రకరకాల కారణాలతో తొలగిస్తున్నారన్నారు. అయితే వైసీపీ అడుగులకు మడుగులు ఎత్తే వారికి మాత్రం అనర్హులైనా పథకాలను అందిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించలేనప్పుడు సీఎం జగన్‌ బటన్‌లు నొక్కి ప్రయోజనం ఏమిటని పేర్కొన్నారు. హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్సార్‌ పేరు తగిలించటం నీచమైన చర్య అన్నారు.

Updated Date - 2022-09-29T04:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising