ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో అంతా బాదుడే : మాలేపాటి

ABN, First Publish Date - 2022-08-08T02:50:42+05:30

వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరల నుంచి అన్ని వస్తువుల ధరలు పెంచి ప్రజలను బాదుతున్నారని కావలి టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు.

బాదుడే బాదుడు కార్యక్రమంలో కరపత్రాలు ప్రదర్శిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, ఆగస్టు 7: వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరల నుంచి అన్ని వస్తువుల ధరలు పెంచి ప్రజలను బాదుతున్నారని కావలి టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. పట్టణతింలోని ఒకటోవ వార్డులోని మద్దూరుపాడులో ఆదివారం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ధరల పెంపు వివరాలను తెలియచేసే కరపత్రాలు పంపిణీ చేశారు. తొలుత వార్డు స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వార్డులో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అలాగే సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని కోరారు. కొండా వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్‌బాబు, జ్యోతి బాబూరావు, పోతుగంటి శ్రీకాంత్‌, కొమరా వెంకటేశ్వర్లు, పిలిమిట్ల సుబ్రహ్మణ్యం, పులి శ్రీనివాసులు, వెంకటనారాయణ, ఆర్‌ రాఘవేంద్రరావు, సీహెచ్‌ శ్రీనివాసులు, బాలమురళీ, కొండలరావు, తిరుపతి, అక్కిలగుంట సూర్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T02:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising