ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు, లోకేశ్‌ త్వరగా కొలుకోవాలి

ABN, First Publish Date - 2022-01-25T04:35:07+05:30

కరోనా భారిన పడిన చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌ త్వరగా కోలుకోవాలని నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జ్‌ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు.

పాదయాత్రను ప్రారంభిస్తున్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు నుంచి గొలగముడికి పాదయాత్ర

నెల్లూరు(వెంకటేశ్వరపురం), జనవరి 24: కరోనా భారిన పడిన చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌ త్వరగా కోలుకోవాలని నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జ్‌ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. టీడీపీ నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసుల నాయకత్వంలో గొలముడి వరకు చేపట్టిన పాదయాత్రను సోమవారం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రారంభించాడు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పరిపాలనలో ప్రజాస్వామ్యం అంతరించి పోయిందన్నారు. కప్పిర శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌లు వెంటనే కోలుకోవాలని ఆ భవంతున్ని వేడుకొనేందుకు పాదయాత్ర చేపట్టామాన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, ధర్మవరపు సుబ్బారావు, రేవతి, సత్యనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T04:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising