ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం

ABN, First Publish Date - 2022-10-02T04:11:27+05:30

సీఎం జగన్మోహన్‌రెడ్డి అనుసరి స్తున్న అనాలోచిత, తుగ్లక్‌ విధానాలతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కోవూరు, అక్టోబరు1 : సీఎం జగన్మోహన్‌రెడ్డి అనుసరి స్తున్న అనాలోచిత, తుగ్లక్‌ విధానాలతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించనున్నారని   మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఎన్జీవో భవనంలో టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షశిబిరంలో శనివారం ఆయన  మాట్లాడారు. హెల్త్‌ యూనివ ర్సిటీకి తిరిగి ఎన్టీఆర్‌ పేరు పెట్టేంతవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. రిలే  దీక్షలో కొడవలూరు మండల టీడీపీ నాయకులు కోటంరెడ్డి  అమరేంద్రరెడ్డి, కరకటి మల్లికార్జున, గరికపాటి రాజేంద్ర, పిన్నమరెడ్డి మాధవరెడ్డి, చెక్కా మదన్‌, జ్యోతి సుమన్‌, నాసిన ప్రసాద్‌, చెముకుల వెంకయ్య తదితరులు కూర్చొన్నారు. 


Updated Date - 2022-10-02T04:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising