ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ బలోపేతానికి మరింత కృషి

ABN, First Publish Date - 2022-09-30T03:36:36+05:30

యోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ

కరీముల్లాను సత్కరిస్తున్న మాలేపాటి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, సెప్టెంబరు29: నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,  నియోజకవర్గ పరిశీలకుడు షేక్‌ కరీముల్లా చెప్పారు.  పరిశీలకుడిగా కరీముల్లా నియమితులైన సందర్భంగా గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు అధ్యక్షతన  నేతలతో పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన్ను నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కావలిలో టీడీపీ జెండా రెపరెపలాడేలా  తన వంతు సహకారం అందిస్తానన్నారు.  మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ కరీముల్లాకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. 


Updated Date - 2022-09-30T03:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising