ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశానాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-18T03:55:46+05:30

స్థానిక దర్గా సమీపంలోని ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోలని ముస్లిం కమిటీ నాయకులు కోరారు.

మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేస్తున్న ముస్లిం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, జనవరి 17: స్థానిక దర్గా సమీపంలోని ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోలని ముస్లిం కమిటీ నాయకులు కోరారు. సోమవారం స్థానిక ముస్లిం కార్యాలయంలో కమిషనర్‌ శ్రీకాంత్‌కు ముస్లిం కమిటీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చెట్లు ఏపుగా పెరిగిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి శ్మశానవాటికలో వసతులను మెరుగుపరచాలన్నారు. కార్యక్రమంలో హసీం, నజీర్‌, కబీర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ       కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  రెండు డోసులు టీకా పూర్తి చేసుకున్నవారికి క్రమపద్ధతిలో బూస్టర్‌ డోసులు వేస్తున్నామన్నారు. 

Updated Date - 2022-01-18T03:55:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising