ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మృతివనం ఏర్పాటుకు స్థల పరిశీలన

ABN, First Publish Date - 2022-05-29T02:56:52+05:30

ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్వర్గీయ మేకపాటి గౌతంరెడ్డి స్మృతివనం ఏర్పాటుకు శనివారం స్థల పరిశీలన జరిగింది

స్మృతివనం ఏర్పాటుపై పరిశీలన చేస్తున్న మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి, మే 28: ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్వర్గీయ మేకపాటి గౌతంరెడ్డి స్మృతివనం ఏర్పాటుకు శనివారం స్థల పరిశీలన జరిగింది. ఢిల్లీలోని సుప్రసిద్ధ అర్కిటెక్చర్‌ రాహుల్‌ మెహరోత్రా వారి ప్రతినిధి ప్రియాకోచ్‌ ఇందుకు సంబంధించి కళాశాలలో పలు ప్రదేశాలను పరిశీలించి, మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడు తూ  తాగు, సాగునీటి కోసం పోలవరం, వెలుగొండ, సోమశిల హైలెవల్‌ కెనాల్స్‌ పూర్తయితే మెట్ట మండలాలు అభివృద్ధి చెందుతాయన్నారు.  కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు తాజుద్దీన్‌, నజీముద్దీన్‌, ఫారుఖ్‌అలీ, కళాశాల ప్రిన్సిపాల్‌ మనోజ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-29T02:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising