ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-01-25T03:50:40+05:30

ప్రభుత్వం వెంటనే ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, జనవరి 24: ప్రభుత్వం వెంటనే ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఽధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో  కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందన్నారు.  కార్యక్రమంలో కాలేషా, సీవీఆర్‌ కుమార్‌, ఎంబేటి చంద్రయ్య, యాకోబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T03:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising