ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారానికి కృషి

ABN, First Publish Date - 2022-06-29T04:28:26+05:30

కోవూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి

 కోవూరు, జూన్‌28: కోవూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ  వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అన్నారు. స్థానిక రుక్మిణీ కల్యాణమండపంలో మంగళవారం జరిగిన వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సమవేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి వైసీపీ నాయకులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రూ.100కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో జగన్మోహన్‌ రెడ్డి గత ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే అగ్రభాగాన ఉంటారన్నారు.  ప్లీనరీ సమావేశంలో ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టకూరు చిరంజీవి రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహామండలి ఛైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు, పడుగుపాడు సొసైటీ ఛైర్మన్‌ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి , జడ్పీటీసీ కవరగిరి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T04:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising