ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోను ఢీకొన్న కారు

ABN, First Publish Date - 2022-07-01T04:37:43+05:30

మండలంలోని జాతీయరహదారిపై కొండూరుసత్రం జ్యోతినగర్‌ వద్ద గురువారం ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.

క్షతగాత్రు పవన్‌ కల్యాణ్‌నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరుగురికి గాయాలు

 మనుబోలు, జూన్‌ 30: మండలంలోని జాతీయరహదారిపై కొండూరుసత్రం జ్యోతినగర్‌ వద్ద గురువారం ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.  కర్మక్రియ సందర్భంగా మండలంలోని మడమనూరు గ్రామానికి నెల్లూరు నుంచి భోజనం  తీసుకెళ్లిన ఆటో తిరుగు ప్రయాణమైంది. గూడూరు నుంచి నెల్లూరు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది క్యాటరింగ్‌ సిబ్బందిలో రమేష్‌, హరి, సుమంత్‌, పవన్‌ కల్యాణ్‌ నాయక్‌, చంద్ర, పరుశురామ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ జనార్దన్‌, ఫైలెట్‌ వినోద్‌ క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేసి నెల్లూరుకు తరలించారు. 

Updated Date - 2022-07-01T04:37:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising