ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంజనేయుడికి వెండి గధ బహూకరణ

ABN, First Publish Date - 2022-05-23T04:50:19+05:30

పెంచల నృసింహుడి క్షేత్రపాలకుడు ఆంజనేయుడికి వెండి గధ అలంకారమైంది.

ఆంజనేయస్వామి ఆలయ అర్చకులకు వెండి గధను బహూకరిస్తున్న దాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, మే 22 : పెంచల నృసింహుడి క్షేత్రపాలకుడు ఆంజనేయుడికి వెండి గధ అలంకారమైంది. గూడూరుకు చెందిన గొట్టిపోలు రామసుబ్బారెడ్డి సతీమణి రాణి ఒకటిన్నర కిలోల వెండి గధను తయారు చేయించి ఆదివారం ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు మఽధూ స్వామికి అందించారు. దాతలు గధతో గిరిప్రదక్షిణలు చేసి అర్చకస్వామికి అందించగా పూజలు చేసి స్వామి వారికి అలంకరించారు. 

Updated Date - 2022-05-23T04:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising