ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగికి గుర్తింపు

ABN, First Publish Date - 2022-07-07T03:02:53+05:30

చేసిన సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగికి గుర్తింపు లభిస్తుందని జడ్పీటీసీ పాలూరి మాల్యాద్రిరెడ్డి పేర్కొన్నారు. కలిగిరి పంచాయతీలో ఏడే

కార్యదర్శి మధును సన్మానిస్తున్న జడ్పీటీసీ మాల్యాద్రిరెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలిగిరి, జూలై 6: చేసిన సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగికి గుర్తింపు లభిస్తుందని జడ్పీటీసీ  పాలూరి మాల్యాద్రిరెడ్డి పేర్కొన్నారు. కలిగిరి పంచాయతీలో  ఏడేళ్లుగా అభివృద్ధికి పాటుపడి ప్రస్తుతం నాగసముద్రం కార్యదర్శిగా బదిలీపై వెళ్తున్న వెలుగోటి మధును పంచాయతీ, సచివాలయ సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్‌వీ కళాధర్‌రావు, సర్పంచు రాగి దివ్య, ఉపసర్పంచు పాలూరు కొండారెడ్డి, వైసీపీ కన్వీనర్‌ కాటం రవీంద్రరెడ్డి, కార్యదర్శులు చెంచు క్రిష్ణయ్య, తేళ్ళ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T03:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising