ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెబ్‌ స్టేషన్‌లో వాహనాల వేలం

ABN, First Publish Date - 2022-08-18T03:48:43+05:30

వివిధ కేసుల్లో పట్టుబడ్డ 28 వాహనాలను బుధవారం కావలి సెట్‌ స్టేషన్‌లో వేలం వేశారు. సెబ్‌ జేడీ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సెబ్‌ అసి

వాహనాల వేలం నిర్వహిస్తున్న సెబ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి రూరల్‌, ఆగస్టు17: వివిధ కేసుల్లో పట్టుబడ్డ 28 వాహనాలను బుధవారం కావలి సెట్‌ స్టేషన్‌లో వేలం వేశారు. సెబ్‌ జేడీ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సెబ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రవికుమార్‌, ఏసీ క్రిష్ణకిషోర్‌రెడ్డి పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. పాటదారులు  నాలుగు టూవీలర్లను, మూడు సైకిళ్లను వేలంలో దక్కించుకున్నారు. ఈ పాట ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మినిమం ధర రూ.58,000 కాగా అదనంగా రూ.64,960 ఆదాయం వచ్చినట్లు  సెబ్‌ అధికారులు తెలిపారు. మిగతా వాహనాలను త్వరలో  వేలం వేస్తామన్నారు.  కార్యక్రమంలో కావలి, ఇందుకూ రుపేట సెబ్‌ సీఐలు కే శ్రీనివాసరావు, బీ అశోక్‌ కుమార్‌, నెల్లూరు డీటీఎఫ్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T03:48:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising