ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలి

ABN, First Publish Date - 2022-01-25T06:23:13+05:30

ముఖ్యమంత్రి హామీ మేరకు పారిశుధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పీ.పెంచలయ్య పేర్కొన్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, జనవరి 24: ముఖ్యమంత్రి హామీ మేరకు పారిశుధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పీ.పెంచలయ్య పేర్కొన్పారు. సోమవారం  4వ డివిజన్‌లోని మస్టర్‌ పాయింట్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు ఎస్‌.ఆనందరావు, కార్యదర్శిటీ. మాలకొండయ్య, సీఐటీయూ నాయకులు రవి, పోలయ్య, నవాజ్‌, ఒంగోలు రమేష్‌, పెద అంకయ్య, శీనయ్య, చిన్నమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T06:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising