ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజశ్రేయస్సే లక్ష్యం

ABN, First Publish Date - 2022-09-25T03:21:45+05:30

స్ధానిక సంస్థల ప్రజాప్రతినిఽధులు సమాజశ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని వ్యవసాయ సలహామండలి జిల్లా అధ్యక్షుడు దొడ్డంరెడ్డి

మాట్లాడుతున్న నిరంజనబాబురెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు, సెప్టెంబరు24: స్ధానిక సంస్థల ప్రజాప్రతినిఽధులు సమాజశ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని వ్యవసాయ సలహామండలి జిల్లా అధ్యక్షుడు దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి కోరారు. మండలపరిషత్‌ కార్యాలయంలో శనివారం మండల పరిషత్‌ పాలకవర్గం  ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, ఉపాధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి, జడ్పీటీసీ కవరగిరి శ్రీలత, పీఏసీఎస్‌ చైౖర్మన్‌ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఏఎంసీ ఇన్‌చార్జి చైర్మన్‌ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి,  మండల ఏఏబీ చైర్మన్‌ నీలపరెడ్డి హరిప్రసాద్‌రెడ్ది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-25T03:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising