ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా కేంద్రం జేసీ తనిఖీ

ABN, First Publish Date - 2022-03-17T04:59:44+05:30

పట్టణంలోని రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం జేసీ హరేందిర ప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రైతు భరోసా కేంద్రం తనిఖీ చేస్తున్న జేసీ హరేందిర ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కోవూరు, మార్చి 16: పట్టణంలోని రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం జేసీ హరేందిర ప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివరాలు రాబట్టారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్దతు ధర అందించేందుకు ఆర్బీకే సిబ్బంది కృషి చేయాలన్నారు. అనంతరం ఇనమడుగు రోడ్డు కూడలిలోని రైసు మిల్లులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న రైతులతో జేసీ మాట్లాడుతూ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దారు బషీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T04:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising