ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎరువులు

ABN, First Publish Date - 2022-05-20T02:58:36+05:30

ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందేలా చూడాలని ఇన్‌చార్జి ఏడీఏ చెన్నారెడ్డి సూచించారు.

సమీక్షిస్తున్న ఇన్‌చార్జి ఏడీఏ చెన్నారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉదయగిరి, మే 19: ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందేలా చూడాలని ఇన్‌చార్జి ఏడీఏ చెన్నారెడ్డి సూచించారు. గురువారం స్థానిక కార్యాలయంలో సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, మర్రిపాడు మండలాలకు చెందిన ఏవోలతో సమీక్షించారు. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, పచ్చిరొట్ట ఎరువులు, జీలుగు, జనుము, పిల్లిపెసర అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవోలు రామ్మోహన్‌, గణేష్‌, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T02:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising