ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ డిపోలో భోజనశాల ప్రారంభం

ABN, First Publish Date - 2022-08-18T03:46:45+05:30

కావలి ఆర్టీసీ డిపోలో భోజనశాలను బుధవారం డీఎం ఆర్‌. శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు, కం

భోజనశాల ప్రారంభిస్తున్న డీఎం శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, ఆగస్టు17: కావలి ఆర్టీసీ డిపోలో భోజనశాలను బుధవారం డీఎం ఆర్‌. శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు భోజనం  చేసేందుకు భోజనశాలకు ఒక గదిని కేటాయించి, అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ కేవీఆర్‌ బాబు, ట్రాఫిక్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణ కార్మిక నాయకుడు సీహెచ్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-18T03:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising