ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ సదస్సులో 25 అర్జీలు

ABN, First Publish Date - 2022-09-18T03:38:05+05:30

చుక్కల భూముల సమస్యలు, ఇతర భూసమస్యల పరిష్కారం కోసం శనివారం కందుకూరులో నిర్వహించిన ప్రత్యేక రెవెన్యూ సదస్సులో రైతు

రెవెన్యూ సదస్సులో అర్జీలు పరిశీలిస్తున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కందుకూరు, సెప్టెంబరు 17: చుక్కల భూముల సమస్యలు, ఇతర భూసమస్యల పరిష్కారం కోసం శనివారం కందుకూరులో నిర్వహించిన ప్రత్యేక రెవెన్యూ సదస్సులో రైతులు 25 అర్జీలు అందజేశారు. ఆర్డీవో జీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సదస్సులో తహసీల్దార్‌ సీతారామయ్యపాటు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Updated Date - 2022-09-18T03:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising