ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీసర్వేను సమర్థంగా నిర్వహించాలి : జేసీ

ABN, First Publish Date - 2022-09-14T03:01:49+05:30

ప్రతి మండలంలో రీసర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని జేసీ కూర్మనాథ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అల్లూ

రీసర్వే రికార్డులను పరిశీలిస్తున్న జేసీ కూర్మనాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, సెప్టెంబరు 13 : ప్రతి మండలంలో రీసర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని  జేసీ కూర్మనాథ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అల్లూరు మండలంలో పర్యటించారు. ముందుగా తహసీల్దారు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రద్దగుంటలో నిర్వహించిన రీసర్వే గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న సర్వేనెంబర్లను వెంటనే పరిష్కరించాలని  తహసీల్దారు శ్రీరామకృష్ణను ఆదేశించారు. అనంతరం సింగపేట సచివాలయాన్ని సందర్శించి , వివరాలు అడిగి తెలుసుకున్నారు.  వెలిచర్లలో రీసర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సుధీర్‌, వీఆర్వోలు,  రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-14T03:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising