ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి : ఆర్డీవో

ABN, First Publish Date - 2022-10-04T04:18:04+05:30

డివిజన్‌లో జరుగుతున్న రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో శీనానాయక్‌ తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఆర్డీవో శీనానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, అక్టోబరు3:కావలి డివిజన్‌లో జరుగుతున్న రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని  ఆర్డీవో శీనానాయక్‌ తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం సాయంత్రం డివిజన్‌లోని  తహసీల్దార్లు,  డీటీలు, సర్వేయర్లు, వీఆర్వోలతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూముల రీసర్వేపై అనుసరించాల్సిన విధివిధానాలపై, సర్వేలో ఎదురవుతున్న సమస్యలపై, ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, ఆధార్‌ అనుసంధానం, ఈ క్రాప్‌కు రెవెన్యూ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. 


Updated Date - 2022-10-04T04:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising