ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దారు కార్యాలయం ఆర్డీవో ఆకస్మిక తనిఖీ

ABN, First Publish Date - 2022-04-21T04:33:06+05:30

కావలి తహసీల్దారు కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం కావలి ఆర్డీవో శీనానాయక్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, కంప్యూటర్లలో భూముల వివరాలను పరిశీలించారు.

తహసీల్దారు కార్యాలయంలో పరిశీలిస్తున్న ఆర్డీవో శీనా నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, ఏప్రిల్‌ 20 : కావలి తహసీల్దారు కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం కావలి ఆర్డీవో శీనానాయక్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, కంప్యూటర్లలో భూముల వివరాలను పరిశీలించారు. భూముల రీసర్వే ఎంతవరకు పూర్తయిందనే దానిపై ఆకస్మిక తనిఖీ చేసనట్లు తెలుస్తుంది. కావలి మండలంలో భూముల రీసర్వేకు మన్నెంగిదిన్నె, ఆనెమడుగు గ్రామాలను ఎంపిక చేశారు. మన్నెంగిదిన్నెలో భూసర్వే చాలావరకు పూర్తి అయింది. ఆనెమడుగులో భూసర్వే మందకొడిగా జరుగుతండటంతో ఆర్డీవో తనిఖీ చేసి సర్వే ఎంతవరకు పూర్తి అయిందో తెలుసుకుని ఈ నెల 24వతేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కావలి తహసీల్దారు మాధవరెడ్డి, సర్వేయర్‌ శ్రీనివాసులు రెడ్డి, కార్యాలయ సిబ్బంది  ఉన్నారు.

Updated Date - 2022-04-21T04:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising