ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌బీకేలతో రైతులకు అన్యాయం : టీఎన్‌ఎస్‌ఎఫ్‌

ABN, First Publish Date - 2022-05-20T03:00:43+05:30

ఆర్‌బీకేలతో రైతులకు అన్యాయమేతప్ప ఎటువంటి లాభం జరగడంలేదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి చెరుకూరు నవీన్‌ అన్నా

ధాన్యం రాశులవద్ద టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొండాపురం. మే19: ఆర్‌బీకేలతో రైతులకు అన్యాయమేతప్ప ఎటువంటి లాభం జరగడంలేదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి చెరుకూరు నవీన్‌ అన్నారు. మండలంలోని కొమ్మి గ్రామంలో రైతులు పండించిన ధాన్యం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. స్థానిక టీడీపీ నాయకులతో కలసి గురువారం ధాన్యం రాశులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ధాన్యాన్ని కొనుగోలుచేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండుచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకూరు శేషయ్య, షేక్‌ ఖాసిం, బాదుల్లా, దేవినేని వెంకటసుబ్బయ్య, చీమల వెంగనారాయణ, ఆకుల మహేష్‌,   తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T03:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising