ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగనాథుడి ఆలయ భూమి వేలం

ABN, First Publish Date - 2022-09-29T04:09:46+05:30

మండలంలోని సౌత్‌ఆములూరులో బుధవారం తల్పగిరి రంగనాథస్వామి ఆలయ భూములకు 2022, 2023, 2024, 2025

వేలం నిర్వహిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తోటపల్లిగూడూరు, సెప్టెంబరు 28:  మండలంలోని సౌత్‌ఆములూరులో బుధవారం తల్పగిరి రంగనాథస్వామి ఆలయ భూములకు 2022, 2023, 2024, 2025 సంవత్సరాలకుగాను కౌలు లీజు వేలం పాటలను ఆలయం ఈవో డీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత  ఏడాది ఈ భూముల ద్వారా రూ. 7,61,000 మక్తారూపంలో రాగా, ప్రస్తుతం పాటల ద్వారా 9,46,600 వచ్చిందని తెలిపారు.  వేలం పాటల్లో తల్పగిరి రంగనాథస్వామి ఆలయ సిబ్బందితో పాటు స్థానిక కౌలుదారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-29T04:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising