ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదానంతో ప్రాణదానం

ABN, First Publish Date - 2022-01-27T03:00:46+05:30

రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లు అని టీఎంఆర్‌ విద్యాసంస్థల అధినేత తంబిరెడ్డి మనోహర్‌రెడ్డి అన్నారు. నాయుడుపేట

రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న టీఎంఆర్‌ సంస్థల అధినేత మనోహర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, జనవరి 26 :  రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లు అని టీఎంఆర్‌ విద్యాసంస్థల అధినేత తంబిరెడ్డి మనోహర్‌రెడ్డి అన్నారు. నాయుడుపేట శ్రీవేమ డిగ్రీ కళాశాలలో  బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో మె గా రక్తదాన శిబిరం నిర్వహించారు.  ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధికారి మధుసూదన్‌రావును శాలువాలతో సన్మనించారు.  కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పోగ్రామింగ్‌ అధి కారి నరేంద్ర,  ప్రిన్సిపాల్‌ రంజిత్‌రెడ్డి, మేనేజర్‌ జితేంద్రరెడ్డి, మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


-----


Updated Date - 2022-01-27T03:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising