ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు శాపంగా వైసీపీ పాలన : సోమిరెడ్డి

ABN, First Publish Date - 2022-07-06T03:33:02+05:30

ప్రజలకు శాపంగా వైసీపీ ప్రభుత్వ పాలన మారిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొ

గౌరవసభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, జూలై5: ప్రజలకు శాపంగా వైసీపీ ప్రభుత్వ పాలన మారిందని టీడీపీ  పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తాళ్లపూడిలో మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌరవసభలో ఆయన  ప్రసంగించారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో అరాచకాలు, ఆక్రమాలు తప్ప అభివృద్థి మాటే లేదన్నారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి  అక్రమ కేసులు పెట్టించడంలో ఉన్న శ్రద్ధ అభివృద్థిపై లేదన్నారు.    అంతకుముందు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ  కరపత్రాలను పంచిపెట్టారు. కార్యక్రమంలో ముత్తుకూరు, టీపీగూడూరు మండలాల నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, గుమ్మడి రాజాయాదవ్‌,  ఈపూరు మునిరెడ్డి,  నీలం మల్లికార్జునయాదవ్‌, మాచిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఏకొల్లు కోదండయ్య, విష్ణువర్థన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T03:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising