ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాసమస్యలు పరిష్కరించాలని ఆందోళన

ABN, First Publish Date - 2022-07-01T02:48:28+05:30

ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కావలి వెంగళరావునగర్‌ సచివాలయం వద్ద గు

సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలు, ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, జూన్‌ 30 : ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కావలి వెంగళరావునగర్‌ సచివాలయం వద్ద గురువారం ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి పీ. పెంచలయ్య మాట్లాడుతూ వెంగళరావునగర్‌ ప్రాంతంలో  పదిరోజులపాటు  తాము నిర్వహించిన ఇంటింటి కార్యక్రమంలో ప్రజలు పడే  ఇబ్బందులను తెలుసుకున్నామన్నారు. ఈ ప్రాంతంలో నీటిసమస్య, మురుగు కాలువల సమస్య, రోడ్లపై చెత్తాచెదారం, పందులు బెడద తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. వీటి పరిష్కారం కోసం ప్రజా ఆందోళన ద్వారా అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వై. కృష్ణమోహన్‌, జీ. మధుసూదనరావు, చెన్నయ్య, వెంకటేశ్వర్లు, పీ. కృష్ణయ్య, అమరకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T02:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising