ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుపడి రెండు గేదెల మృతి

ABN, First Publish Date - 2022-09-28T03:02:31+05:30

మండలంలోని శంకరనగరంలో మంగళవారం సాయంత్రం పిడుగుపడి రెండు గేదెలు మృతి చెందాయి. దీంతో సుమారు లక్ష

మృతి చెందిన గేదెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, సెప్టెంబరు 27: మండలంలోని శంకరనగరంలో మంగళవారం సాయంత్రం పిడుగుపడి రెండు గేదెలు మృతి చెందాయి. దీంతో సుమారు లక్ష నష్టం వాటిల్లిందని బాధిత రైతు శాఖమూరి వెంకటేశ్వర్లు వాపోయాడు. అదికారులు చొరవ చూపి నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-09-28T03:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising