ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలో ప్రజల అవస్థలు

ABN, First Publish Date - 2022-06-28T05:04:28+05:30

సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు.

మహిళకు కరపత్రం అందిస్తున్న కురుగొండ్ల రామకృష్ణ.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాదుడే బాదుడులో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల

కలువాయి, జూన్‌ 27 : సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు.  మండలంలోని వెంకటరెడ్డిపల్లి, కుల్లూరు గ్రామాల్లో సోమవారం టీడీపీ ఆధ్వర్యాన జరిగిన భాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి వైపీపీ ప్రభుత్వంలో పెరిగిన ధరలను వివరించి కరప త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగి ప్రజలు అలాడుతున్నారన్నారు. వైసీపీ నాయకులు మాత్రం ఇష్టారాజ్యంగా ఇసుక అమ్ముకుని కోట్లు సంపాదించుకుంటున్నారని,  టీడీపీ అధికారంలోని వచ్చాక వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ  మండల అధ్యక్షుడు జీ.వెంకటేశ్వర్లు నాయుడు, సుదర్శన్‌, సోమయ్య యాదవ్‌, కిశోర్‌రెడ్డి, జగదల్‌నాయుడు, చల్లా విజయభాస్కర్‌రెడ్డి, కండే శ్రీనివాసులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-28T05:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising