ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదవాడి కడుపు నింపడమే లక్ష్యం : జనసేన

ABN, First Publish Date - 2022-06-24T04:00:37+05:30

డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ప్రతిపేదవాడి కడుపు నింపాలనే సంకల్పంతో కావలిలో పవనన్న పేదల అన్నం బండిని ప్రారంభించినట్లు ప

పేదలకు అన్నం పెడుతున్న పవన్‌ అభిమానులు, జనసేన నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, జూన్‌23: డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ప్రతిపేదవాడి కడుపు నింపాలనే సంకల్పంతో  కావలిలో పవనన్న పేదల అన్నం బండిని ప్రారంభించినట్లు పవన్‌ కల్యాణ్‌ అభిమాన సంఘ, జనసేన నాయకుడు సిద్దు తెలిపారు. పట్టణ ఏరియా వైద్యశాలలో గురువారం పవనన్న పేదల అన్నం బండిని ప్రారంభించి, 100 మంది ఆకలి తీర్చారు. అనంతరం సిద్దూ మాట్లాడుతూ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఏరియా ఆసుపత్రి ముందు, బ్రిడ్జి సెంటర్‌లో ఈ అన్నం బండి ఉంటుందన్నారు. ప్రతి పేదవాడికి రుచికరమైన అన్నం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తోట వెంకటశేషయ్య, ఎస్‌. మల్లి, తిరుపతి స్వామి, మనోజ్‌, మౌలాలి, చంటి, విజయ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-24T04:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising