ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యం పనులు చేపట్టాలని వినతి

ABN, First Publish Date - 2022-08-09T02:56:09+05:30

ఉలవపాడులో సోమవారం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. స

ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉలవపాడు, ఆగస్టు 8 : ఉలవపాడులో సోమవారం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు.  సచివాలయం-2 పరిధిలోని ఒక్కొక్క ఇంటిని సందర్శించి ప్రభుత్వ పథకాల వలన ఆ కుటుంబానికి చేకూరిన లబ్ధిని చదివి వినిపించారు. ఉలవపాడులోని రిజర్వు కాలనీ నుంచి కార్యక్రమం మొదలు పెట్టగా, పంచాయతీ అభివృద్ధి పనులు తమ కాలనీలో చేపట్టలేదని, సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేక  మా ప్రాంతం దుర్భరంగా  ఉందని మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు. వాటినన్నింటిని పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మఽధ్యాహ్న భోజన విరామం లేకుండా ఎమ్మెల్యే వెంట నడిచారు.


Updated Date - 2022-08-09T02:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising