ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-06-08T04:57:05+05:30

కృష్ణపట్నం నుంచి నెల్లూరు వెళ్తున్న వాహనం ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మల్లూరు సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం జరిగింది.

ప్రమాదంలో మృతి చెందిన శేషయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, జూన్‌7: కృష్ణపట్నం నుంచి నెల్లూరు వెళ్తున్న వాహనం ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మల్లూరు సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం  జరిగింది. పోలీసుల కథనం మేరకు పెనుబర్తికి చెందిన కమతం శేషయ్య (35) వాటర్‌ క్యాన్‌లు తీసుకెళ్లే ట్రక్కులో వస్తున్నాడు. కృష్ణపట్నం నుంచి వెళ్తున్న ఓ వాహనం ట్రక్కును ఢీ కొట్టింది. శేషయ్య రోడ్డుపై పడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ముత్తుకూరు ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శేషయ్య మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-08T04:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising