ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుద్ఘాతంతో ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-10-12T04:51:39+05:30

రొయ్యల చెరువులో ఏరియేటర్లు బిగిస్తుండగా విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పొట్టెంపాడులో మంగళవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, అక్టోబరు 11 : రొయ్యల చెరువులో ఏరియేటర్లు బిగిస్తుండగా విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పొట్టెంపాడులో మంగళవారం జరిగింది.  పోలీసుల కథనం మేరకు ముత్తుకూరు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన పాకం వెంకటశేషయ్య (36) పాకం మస్తాన్‌తో కలిసి పొట్టెంపాడులోని రొయ్యల చెరువులో బ్లీచింగ్‌ చల్లేందుకు వెళ్లారు. అనంతరం ఏరియేటర్లు బిగిస్తుండగా విద్యుదాఘాతంతో వెంకటశేషయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ముత్తుకూరు ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-10-12T04:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising