ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగుడి హత్యకు నిరసనగా ర్యాలీ

ABN, First Publish Date - 2022-01-28T02:39:26+05:30

ప్రకాశం జిల్లా టంగుటూరు మండ లం నిడమనూరులో జరిగిన దివ్యాంగుడు లక్ష్మీనారాయణ హత్యకు నిరసనగా గురువారం కావ

ర్యాలీ నిర్వహిస్తున్న దివ్యాంగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, జనవరి27: ప్రకాశం జిల్లా టంగుటూరు మండ లం నిడమనూరులో జరిగిన దివ్యాంగుడు లక్ష్మీనారాయణ హత్యకు నిరసనగా గురువారం కావలిలో దివ్యాంగులు ప్లకార్డులు పట్టుకుని  ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో శీనానాయక్‌కు వినతిపత్రం అందచేశారు.  ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు మాట్లాడుతూ దివ్యాంగుడు లక్ష్మీనారాయణను వేధించి హత్య చేశారని, అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాల న్నారు.  కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు షేక్‌ నాయబ్‌ రసూల్‌, డీ. వెంకట్రావు, పీ. భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-28T02:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising