ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీరప్రాంత విద్యార్ధుల కోసం బస్సు ఏర్పాటు

ABN, First Publish Date - 2022-08-09T03:48:16+05:30

తీరప్రాంతాల విద్యార్ధుల సౌకర్యం కోసం నూతనంగా బస్సు ఏర్పాటు చేశారు.

జెండా ఊపి నూతన బస్సును ప్రాంభిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, ఆగస్టు 8: తీరప్రాంతాల విద్యార్ధుల సౌకర్యం కోసం నూతనంగా బస్సు ఏర్పాటు చేశారు. ఈ బస్సుకు ముసునూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద పూజలు నిర్వహించి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.  కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం ఆర్‌ శ్రీనివాసులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ రామకృష్ణ, నేతలు రాఘవులు, కొమారి రాజు, ప్రసాద్‌, శ్రీనివాసులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T03:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising