ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్... వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-04-27T15:03:56+05:30

జిల్లాలోని రాపూరు మండలం భోజనపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని రాపూరు మండలం భోజనపల్లి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్‌పై ఉన్న నాగురు మురళి(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తిరుపతి జిల్లా పేరురు వాసిగా గుర్తించారు. పొదలకూరు నుంచి తిరుపతికి వెళ్తుండగా భోజనపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-04-27T15:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising