ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pennanadiలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

ABN, First Publish Date - 2022-06-06T16:59:59+05:30

ల్లాలోని బుచ్చి మండలం జొన్నవాడ పెన్నానదిలో నిన్న ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని బుచ్చి మండలం జొన్నవాడ పెన్నానదిలో నిన్న ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన యువకులు రాకేష్(17), మున్నా(18)గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు... గజఈతగాళ్లతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇంత వరకు యువకుల ఆచూకీ లభించలేదు. 


Updated Date - 2022-06-06T16:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising